యాదగిరి గుట్ట స్వామివారికి నిత్య ఆదాయం

యాదగిరి గుట్ట స్వామివారికి నిత్య ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.29,57,446 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఈ ఆదాయం ప్రధానంగా బుకింగ్లు, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం, అన్నదానం, సువర్ణ పుష్పార్చన, కళ్యాణ కట్ట, వ్రతాలు, కార్ పార్కింగ్, వంటి వివిధ మార్గాల ద్వారా వచ్చిందని ఆయన తెలిపారు.