ఏలూరు జిల్లా పోలీసులు పట్టిష్ట బందోబస్తు

ఏలూరు జిల్లా పోలీసులు పట్టిష్ట బందోబస్తు

ELR: ద్వారకతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.