ఇంటింటికి సీపీఐ కార్యక్రమం
JGL: కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసిన ఘనత సీపీఐదే అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నవిశ్వనాధం అన్నారు. కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్మికుల ప్రక్షాళన నిలబడి బీడీ కార్మికులకు కనీస వేతనాలు, జీవన మృతి సాధించామన్నారు. సీపీఐ ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించామన్నారు.