వైసీపీ కార్యకర్తకు అండగా ఉషశ్రీచరణ్

వైసీపీ కార్యకర్తకు అండగా ఉషశ్రీచరణ్

SS: ​రొద్దం మండల కేంద్రంలో సమస్యల్లో ఉన్న వైసీపీ కార్యకర్త కుటుంబానికి మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ భరోసా ఇచ్చారు. కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలియగానే ఆమె మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.