'ప్రజావాణిలో అర్జీలకు న్యాయం చేయాలి'

'ప్రజావాణిలో అర్జీలకు న్యాయం చేయాలి'

KMR: సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీవోసీలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్‌లతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 95 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.