'ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి'
ADB: మొదటి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ యువరాజ్ మర్మట్తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఎన్నికల వివరాలు అడిగి తెలుసుకున్నారు.