272 మంది మందుబాబులు పట్టుబడ్డారు!

272 మంది మందుబాబులు పట్టుబడ్డారు!

RR: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 272 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 227 బైకులు,15 త్రీవీలర్, 29 ఫోర్ వీలర్‌లు, 1 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.