పాక్లోనే అత్యధిక ఉగ్రవాదులు: గులాం నబీ ఆజాద్

ఆపరేషన్ సింధూర్పై ఏర్పాటైన అఖిలపక్ష బృందం బహ్రెయిన్లో పర్యటించింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పాక్పై విరుచుకుపడ్డారు. పాక్ ఓ ఉగ్రవాదుల పట్టని.. ప్రపంచం మొత్తంలో పోల్చితే ఆ దేశంలోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని విమర్శించారు. బహ్రెయిన్ వివిధ మతాల సమ్మేళనమని, మిని భారత్లా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.