త్వరలో దోమ తెరలు పంపిణీ చేస్తాం: డీఎంహెచ్‌వో

త్వరలో దోమ తెరలు పంపిణీ చేస్తాం: డీఎంహెచ్‌వో

PPM: త్వరలోనే దోమ తెరలను పంపిణి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్త తెరలు కదలవు దోమలు వదలవు అనే కథనానికి ఆయన స్పందించారు. 2021 ఉమ్మడి విజయనగరం జిల్లాలో బాగంగా మన్యం జిల్లాకు సుమారు 3.50 లక్షల దోమ తెరలు ప్రభుత్వం కేటాయించందన్నారు. వాటిని పంపిణీ చేయడం జరిగిందన్నారు.