నంది అవార్డు అందుకున్న జిల్లా వాసి

నంది అవార్డు అందుకున్న జిల్లా వాసి

NRPT: జిల్లాలోని బోయిన్ పల్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్ మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ నంది అవార్డు అందుకున్నారు. అవార్డును అంబిక దర్బార్ బత్తి ఛైర్మన్ అంబిక క్రిష్ణ, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఛైర్మన్ శిరీష రెడ్డి, సినీ నటుడు బాబు మోహన్ వెంకటేష్ ప్రదానం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. నంది అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.