తేలప్రోలులో నేడు ఆధార్ శిబిరం

తేలప్రోలులో నేడు ఆధార్ శిబిరం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో శనివారం ఆధార్ సేవలకు సంబంధించిన ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో బయోమెట్రిక్ అప్‌డేట్లు, ఫోన్ నంబర్ మార్పులు, ఇతర సమాచార సవరణలు చేసుకోవచ్చని గ్రామ సర్పంచ్, సెక్రటరీ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు కొత్త ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.