ఆస్తి కోసం తండ్రి హత్య.. ముగ్గురు అరెస్ట్

ఆస్తి కోసం తండ్రి హత్య.. ముగ్గురు అరెస్ట్

KRNL: ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రి నన్నేసాబ్ను హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంటనహాల్ గ్రామంలో మార్చి 30న జరిగిన ఈ హత్య కేసులో, ఆస్తి విషయంలో తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, జునైద్ పాటు అతని స్నేహితుడు రీహను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.