డీకే అరుణ పర్యటన నేడు మూడు మండలాల్లో
NRPT: ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాల్లో ఎంపీ డీకే అరుణ నేడు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో పరమేశ్వర చెరువు సుందరీకరణ పనులను పరిశీలిస్తారు. అమరచింతలో పెద్ద చెరువు సుందరీకరణకు భూమిపూజ చేస్తారు. అనంతరం నర్వలో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు.