నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ADB: బేల మండల కేంద్రంలోని విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సంతోశ్ తెలిపారు. ఈ కారణంగా సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.