ఎంపీపీఎస్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

ఎంపీపీఎస్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS)లో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పరిపాలనపై అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.