రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి

రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి

ప్రకాశం: సంతమంగులూరు మండలం రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి రోడ్డు క్రాసు చేస్తున్న గొర్రెల మందును ఢీకొనడంతో 3 గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. గొర్రెల మంద సంతమంగులూరు మండలం మక్కిన వారి పాలెం గ్రామానికి చెందిన కోనంకి శ్రీను విగా గుర్తించారు