T20 WC: ఫైనల్ మ్యాచ్ గెలిచేది ఆ జట్టే: మాజీ కెప్టెన్

T20 WC: ఫైనల్ మ్యాచ్ గెలిచేది ఆ జట్టే: మాజీ కెప్టెన్

T20 WC ఫైనల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగడం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంలో అహ్మదాబాద్‌లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది. భారత్‌ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు' అని పేర్కొన్నాడు.