'జనాభా గణన సమర్థవంతంగా నిర్వహించాలి'

'జనాభా గణన సమర్థవంతంగా నిర్వహించాలి'

BHNG: జనాభా గణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఛార్జ్ అధికారులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం చివరి రోజు జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించి చార్జి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని గణనను సమగ్రంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.