వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
WGL నగరంలోని గోపాలస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదే చెప్పులు కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.