గరుగుబిల్లిలో ఈ నెల 23న నేత్ర వైద్య శిబిరం

గరుగుబిల్లిలో ఈ నెల 23న నేత్ర వైద్య శిబిరం

PPM: గరుగుబిల్లిమండల కేంద్రంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, విజయనగరం వారి సహకారంతో ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడీ కమిటీ సభ్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చే వారు ఆధార్, ఆరోగ్య శ్రీ కార్డు, సెల్ తీసుకురావాలని పేర్కొన్నారు.