'ప్రకటనల కోసం పర్మిషన్ తీసుకోవాలి'

'ప్రకటనల కోసం పర్మిషన్ తీసుకోవాలి'

MDK: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం ఎంసీఎంసీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు భారతి లక్‌పతి నాయక్ సూచించారు. అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఎంసీఎంసీ సభ్యులు డీపీఆర్‌వో రామచంద్ర రాజు, ఎన్ఐసీ సందీప్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మురళీధర్‌తో సమీక్షించారు.