కుమారుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం తల్లి పోరాటం
KKD: తన కుమారుడికి కుల ధ్రువీకరణ పత్రం కోసం కాళ్లు అరిగేలా తిరిగి అలసిపోయానంటూ మహిళ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు అర్ధరాత్రి బైఠాయించారు. పట్టణానికి చెందిన పొట్నూరి దుర్గమ్మ కుమారుడుకి రేపటితో నీట్ దరఖాస్తుకి లాస్ట్ తేదీ అని తెలిపిన జిల్లా అధికారులు.. తన కుమారుడికి కుల దృవీకరణ పత్రం ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు.