పారిశ్రామిక ప్రాంత ప్రజలకు CSR నిధుల టోకరా: కస్బా
SRD: పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంత ప్రజల CSR నిధుల దారి మల్లింపును అడ్డుకుంటామని పారిశ్రామిక ప్రాంతాల మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్ రావు సోమవారం HIT TVతొ అన్నారు. మేధావుల ఫోరం సభ్యులు RVS రవి, ఇక్రిశాట్ బిక్షపతి, జగన్ రెడ్డి, శేషాద్రిలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతాల CRS నిధులు మళ్లించకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వందల కోట్లు మాయంచేస్తున్నారు.