రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఘన సన్మానం

రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఘన సన్మానం

PDPL: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపల్లి ఎల్లయ్య ఎన్నిక కావడంతో సింగరేణి కార్మికులు వారిని ఘనంగా సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.