సర్కులర్ పునరుద్ధరణ.. ఉద్యోగులు హర్షం

సర్కులర్ పునరుద్ధరణ.. ఉద్యోగులు హర్షం

APSRTCలో గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన 1/2019 సర్కులర్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై RTC ఉద్యోగులు, NMUA నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లికి, RTC ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి అన్ని డిపోల్లో అభినందనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 48వేల మంది ఉద్యోగులకు ఊరట లభించనుంది.