ఈనెల 16 నుంచి రైతన్న మీకోసం కార్యక్రమం

ఈనెల 16 నుంచి రైతన్న మీకోసం కార్యక్రమం

ASR: ఈ నెల 16వ నుంచి 25 వరకు గూడెం కొత్తవీధి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి గిరిబాబు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.