జాలుగడ్డ సర్పంచ్గా రాము నాయక్
MBNR: బాలానగర్ మండలంలోని జాలుగడ్డ తండా పంచాయతీ ఎన్నికల్లో BRS బలపరిచిన అభ్యర్థి నేనావత్ రాము నాయక్ విజయం సాధించారు. మూడో విడత ఫలితాల్లో ఆయన విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన తండా వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.