నేడు APSADA కో-వైస్ ఛైర్మన్ మీడియా సమావేశం
NLR: నెల్లూరు APSADA కో-వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మత్స్య శాఖ కార్యాలయంలో గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆక్వా ఎగుమతుల పరిస్థితి, రొయ్యల ధరల హెచ్చుతగ్గుల అంశాలపై మీడియాకు వెల్లడించనున్నారు.