తగ్గిన మిర్చి, పత్తి ధరలు.. ఎంతంటే!

తగ్గిన మిర్చి, పత్తి ధరలు.. ఎంతంటే!

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ పత్తి, మిర్చి ధర ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.13,350 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఇవాళ కొత్త మిర్చి ధర రూ.200, పత్తి రూ.300 తగ్గినట్లు వ్యాపారస్థులు చెప్పారు.