ప్రారంభమైన పోలింగ్

ప్రారంభమైన పోలింగ్

PDPL: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలాల పరిధిలోని 70 గ్రామ పంచాయతీలు, 504 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.