పిడుగుపాటుకు ఫీల్డ్ ఆఫీసర్ మృతి
PLD: వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్, యూనిట్ ఇంఛార్జ్గా పనిచేస్తున్న మడతల శ్రీనివాసరెడ్డి ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబంతో పాటు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.