ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు అరెస్ట్

ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు అరెస్ట్

AP: డిజిటల్ అరెస్ట్ పేరిట మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సుధాకర్‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.1.70 కోట్లు కాజేశారు. ఈ కేసులో తాజాగా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం.