జనగణన డేటా సేకరణలో జాగ్రత్తలు పాటించాలి: జేసీ
ATP: జన గణన డేటా సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేయాలని, అనంతపురం జనాభా గణన 2027 ప్రక్రియను 100% పూర్తిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.