నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన

నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన

GNTR: వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. నల్లకండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చి మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వెంటనే విరమించాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.