మచిలీపట్నంలో రేపు జాబ్ మేళా

మచిలీపట్నంలో రేపు జాబ్ మేళా

కృష్ణా: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు "జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని నోబెల్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ జాబ్ మేళా ఉంటుందన్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.