హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ దారుణహత్య

హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ దారుణహత్య

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని ఘాట్ వద్ద మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న ఫరూక్‌ను గుర్తుతెలియ వ్యక్తులు దారుణహత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.మూడు రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.