VIDEO: 'ప్రభుత్వ గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించండి'

SKLM: ప్రభుత్వ గృహాలు మంజూరైన లబ్ధిదారులకు త్వరగా నిర్మాణాలు చేపట్టాలంటే అవగాహన నిర్వహించాలని జడ్పీ సీఈవో శ్రీధర్ రాజు అన్నారు. శుక్రవారం నరసన్నపేట మండలం గడ్డయ్య పేట లేఅవుట్ వద్ద లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. సుమారు 527 మంది పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోలేదని వివరించారు. దీనికోసం వెలుగు ద్వారా కూడా రుణాలు అందజేశామని అన్నారు.