మరికొద్ది సేపట్లో ములుగు జిల్లాకు చేరుకోనున్న DGP

మరికొద్ది సేపట్లో ములుగు జిల్లాకు చేరుకోనున్న DGP

MLG: జిల్లా దండకారణ్యానికి మరికొద్ది సేపట్‌లో తెలంగాణ DGP శివధర్ రెడ్డి చేరుకుంటారని SP సుధీర్ రామ్నాథ్ తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు, పామునూర్‌లో పోలీసు అవుట్‌బేస్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. DGPతో పాటు అటవీ శాఖ అధికారులు కర్రెగుట్టల సమీపంలోని జోల్లా, డోలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల పనులను పరిశీలించనున్నారు.