నేడు అక్రమ చొరబట్లపై మత్స్యకారుల సమావేశం

నేడు అక్రమ చొరబట్లపై మత్స్యకారుల సమావేశం

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. తమిళనాడుకు చెందిన జాలర్లు అక్రమంగా తమ సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మరబోట్లతో తమ వలలు, బోట్లకు నష్టం చేస్తున్నారన్న సమస్యపై చర్చించనున్నారు. తిరుపతి, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.