ఏసీబీకి చిక్కిన డోర్నకల్ సీఐ

ఏసీబీకి చిక్కిన డోర్నకల్ సీఐ

MHBD: జిల్లా డోర్నకల్ సీఐ భూక్య రాజేశ్ ఏసీబీకి చిక్కాడు. ఓ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి బెల్లం వ్యాపారి కుమారుడి నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేయగా, బాధితుడు రూ.30,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.