భూదాన్ బాధితులకు అండగా ఆమరణ న్యాయ దీక్ష

భూదాన్ బాధితులకు అండగా ఆమరణ న్యాయ దీక్ష

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా ఆదివారం తెలంగాణ బహుజన సంఘం నాయకులు రాజు ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమరణ న్యాయ దీక్ష చేపట్టారు. అత్యంత దారుణంగా జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చివేసి, మహిళలు అని చూడకుండా వారిపై దాడికి పాల్పడడం సరికాదన్నారు. జిల్లా మంత్రులు భూధాన్ బాధితులకు న్యాయం చేసే వరకు దీక్షను విరమించేది లేదని రాజు పేర్కొన్నారు.