తల్లాపురం పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం
ELR: ఉంగుటూరు (M) తల్లాపురం పాఠశాల HM నల్లా నాగేంద్ర ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం బుధవారం జరిగింది. ఉంగుటూరు MEO నెం1. రవీంద్ర భారతి చేతులమీదుగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు 1వ తరగతిలో చేరడానికి 8 మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తలిదండ్రులు పాల్గొన్నారు.