వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

ELR: చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ సమిష్టిగా పనిచేయాలని, సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో PHCల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.