'వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి'

'వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి'

GDWL: వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలంపూర్ మున్సిపల్ కమిషనర్ కె.శ్రీరాములు సూచించారు. ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా చెత్తాచెదారం వేయకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దీనివల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.