నాచారంలో చలివేంద్రం ప్రారంభం

నాచారంలో చలివేంద్రం ప్రారంభం

MDCL: HMT నగర్ బస్సు కూడలి వద్ద రాగిరి జ్యోతి మోహన్ రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఛైర్మన్ మోహన్ రెడ్డి, అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మేకల శిల్పారెడ్డి, రవి నాయక్ పాల్గొన్నారు. వేసవిలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాటు చేశారు.