'సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని వినతి'

'సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని వినతి'

JGL: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ధరూర్ గ్రామ యాదవ సంఘం సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.