'పాసుపుస్త‌కాల పంపిణీ వేగంగా పూర్తికావాలి'

'పాసుపుస్త‌కాల పంపిణీ వేగంగా పూర్తికావాలి'

VZM: జిల్లాలో ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని వేగంగా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిప్ర‌సాద్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు మంగ‌ళవారం స‌చివాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు, రీసర్వే, 22 ఏ భూములు త‌దిత‌ర రెవెన్యూ అంశాల‌పై దిశానిర్ధేశం చేశారు.