హనుమకొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 21 కేజీల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. పీతవర్ణ పత్రాలు ధవనం, సంపెంగలతో అలకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here