నేడు అమరావతికి నిర్మలా సీతారామన్

నేడు అమరావతికి నిర్మలా సీతారామన్

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ అమరావతికి రానున్నారు. అమరావతిలో RBI సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారాయణ, లోకేష్ హాజరుకానున్నారు.