ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కంటి శిబిరం ప్రారంభం

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కంటి శిబిరం ప్రారంభం

NLR: వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో సోమవారం కంటి శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో ఉన్నప్పటికీ ప్రేమ్ సాగర్ రెడ్డి స్వగ్రామ అభివృద్ధికి కట్టుబడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రేమ్ సాగర్ రెడ్డిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.